An initiative of Digital School
స్వచ్ఛంద సంస్థలకు నిధులు
యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సొసైటీలు, ట్రస్టులు ఇలా సామాజిక సేవా రంగంలో పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ నిధులు పొందే విధానం గురించి తెలియజేసే పుస్తకం ఇది.
ప్రచురణ: వికాస ధాత్రి
వెల: రూ.980
Call/PhonePe:9440994244
రిజిస్టర్ పోస్టులో పుస్తకం మీకు పంపుతాం.
1950 ఫిబ్రవరిలో చలంగారు తిరువణ్ణామలై వెళ్ళిపోతూంటే, బెజవాడ రైల్వే స్టేషనుకు వచ్చిన నలుగురిలో శివంగారు కూడ ఒక్కరు. ఒక మహారచయిత ఆంధ్రను వీడి వెళుతుంటే, ఆయనకు ఇచ్చే వీడ్కోలు ఇదేనా? అని మధనపడి, అప్పటికప్పుడు చలంతో పాటు అదే ట్రైన్ ఎక్కి గూడూరు వరకు వెళ్ళి వెనక్కు వచ్చారాయన. ఇక అప్పటినుంచి చలం, శివం మధ్య ఉత్తరాలు దశాబ్ధ కాలం పాటు ఒక ప్రవాహంలా కొనసాగాయి. చలం పుస్తకాల ముద్రణ, పబ్లిషర్లతో లావాదేవీలు, రమణస్థాన్లో చలం జీవితం ఈ ఉత్తరాల్లో ప్రతిఫలిస్తుంది. ఈ ఉత్తరాలలో కొన్ని ‘తెలుగు వెలుగు చలం’లో వచ్చాయి. వీటితో పాటు ప్రచురితం కాని ఉత్తరాలను అన్నిటినీ ఒక్కచోటకు చేర్చి ఒక పుస్తకంగా తీసుకువచ్చింది చలం ఫౌండేషన్. యాదృచ్ఛికంగా ఇది శివంగారి శత జయంతి సంవత్సరం కావటం మా అందరికీ ఆనందదాయకమే.
- గాలి ఉదయకుమార్, ట్రస్టీ, చలం ఫౌండేషన్.
చలం జయంతి సందర్భంగా 19 మే 2024వ తేదీన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఫోన్ పే 9440994244 నెంబరుకు రూ.200 చెల్లించి ప్రీ ఆర్డర్ చేసిన వారికి రిజిస్టర్ పోస్టులో పుస్తకం పంపుతాం.
బొమ్మకంటి వెంకట అనంత శేష సాయి
రచించిన 'కాకతాళీయం' పుస్తకం
ఆన్లైన్లో అందుబాటులో ఉంది.
అలనాటి అపురూపమైన కథలు, ఆ కథలలో దాగున్న పర్యావరణ విజ్ఞానాన్ని పరిచయం చేస్తూ పిల్లల కోసం ప్రచురించిన పుస్తకం
రూ.150
చీమా చీమా ఎందుకు కుట్టావ్? పుస్తకాన్ని కొవ్వూరు సంస్కృత పాఠశాల విద్యార్థులు సంస్కృతంలోకి అనువదించగా స్కూల్ రేడియో ప్రచురించిన పుస్తకం 'పిపీలికే పిపీలికే కిమర్థం దంశసి?'.
రూ.150
English version of Telugu book 'Cheema Cheema Yenduku Kuttav?'. 'Eco Tales' aspires to not only entertain but also educate, offering a unique blend of storytelling and environmental awareness. Eco Tales by Gali Udaya Kumar, Pages 92: Rs.150
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్కూల్ రేడియో నిర్వహించిన వర్క్షాప్లలో చిన్నారులు అప్పటికప్పుడు రాసిన కథల సంకలనం ఇది.
రూ.250
రూ.250
ఇవి ఏళ్ళకి ఏళ్ళు చలం అనుభవాగ్నుల్లోంచి చిందించిన వెలుగు రవ్వలు. యాభై యేళ్ళ సాహిత్యపు సమర యాత్ర. ఖర్గపూర్ నివాసి చందర్ తనను ప్రభావితం చేసిన చలం రచనల నుంచి ఈ కొటేషన్స్ చాలా ఉత్సాహమైన పనిగా సేకరిస్తూ వొచ్చారు.
Rs.200
అరుణాచలంలో చలం జీవితానికి అద్దం పట్టేలా వావిలాల సుబ్బారావు రచించిన 'చలం నీడ చెప్పిన కథ'ను చలం ఫౌండేషన్ ప్రచురించింది.చలాన్ని కుతూహలంగా చదివే వారికీ, సందేహాలతో తలమునకలయ్యే వారికీ ఈ పుస్తకం స్పష్టతనిస్తుంది.
రూ.150
శ్రీ పచ్చిపులుసు వెంకటేశ్వర్లు రాసిన 'ఊర్వశి' పుస్తకాన్ని చలం ఫౌండేషన్ ప్రచురించింది. ఊర్వశి పురూరవుల కథ పురాణాలలో, కథాసరిత్సాగరం లో, కాళిదాసు నాటకాలుగా, రవీంద్ర అరవిందుల కావ్యాల్లో, దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలో వర్ణింపబడితే ఒక్క గుడిపాటి వెంకట చలం మాత్రం పురూరవుని కథ గా దీనిని రాశారు.
రూ.150
లేఖా సాహిత్యానికి ఒక అందం, అర్థం, సంపూర్ణత్వం సిద్ధింపజేసిన ప్రఖ్యాత తెలుగు రచయిత గుడిపాటి వెంకట చలం, డాక్టర్ సంజీవదేవ్ల మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వారి సాహితీ పయనాన్ని పరిచయం చేస్తూ చలం ఫౌండేషన్ ప్రచురించిన పుస్తకం 'చలం సంజీవదేవ్'
మీరు ఎంచుకొన్న పుస్తకాల ధరను 9440994244కు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా చెల్లించి, ట్రాన్సాక్షన్ ఐడి, మీరు ఎంచుకొన్న పుస్తకాల టైటిల్స్ వివరాలతో మీ చిరునామాను 9440994244కు వాట్సప్లో పంపండి. పుస్తకాలను రిజిస్టర్ పోస్టులో పంపుతాము.